ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్​ల బదిలీ - విశాఖ సీపీగా బాగ్చీ - IPS TRANSFERS

IPS Transfers in Andhra Pradesh: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్​ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్​ సౌరభ్​ కుమార్ ఉత్తర్వలు జారీ చేశారు. వీరిలో విశాఖ సీపీగా పని చేస్తున్న రవిశంకర్​ అయ్యన్నార్​ను సీఐడీ అదనపు డీజీగా నియమించగా ఆయన స్థానంలో శంకబ్రత బాగ్చీని నియమించారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 7:30 PM IST

ips_transfers
ips_transfers (ETV Bharat)

  • పలువురు సీనియర్ ఐపీఎస్‌ అధికారుల బదిలీ
  • ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ బదిలీ
  • సీఐడీ అదనపు డీజీగా రవిశంకర్‌ అయ్యన్నార్‌
  • ఏపీఎస్‌పీ బెటాలియన్‌ అదనపు డీజీ అతుల్‌ సింగ్‌ బదిలీ
  • ఏసీబీ డీజీగా అతుల్‌ సింగ్‌
  • శాంతిభద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చీ బదిలీ
  • విశాఖ సీపీగా శంకబ్రత బాగ్చీని నియమిస్తూ ఉత్తర్వులు
  • ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌

ABOUT THE AUTHOR

...view details