తెలంగాణ

telangana

ETV Bharat / photos

టార్గెట్ లక్షద్వీప్- బాలికలకు క్యాన్సర్ వ్యాక్సినేషన్- వారికీ ఆయుష్మాన్​ భారత్​- బడ్జెట్​లో కీలక ప్రకటనలివే!

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 8:00 PM IST

Updated : Feb 1, 2024, 9:14 PM IST

Union Budget 2024 Highlights Points : ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు హయాంలో పదేళ్ల ప్రగతిని ప్రస్తావిస్తూనే వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన అభివృద్ధికి బాటలు వేస్తూ కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధన కోసం మూలధన వ్యయాన్ని 11 శాతం మేర పెంచింది. ఎన్నికల తాయిలాలకు పెద్దగా చోటు లేకుండానే పద్దును ప్రకటించింది.
సార్వత్రిక సమరానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మరి బడ్జెట్​లో కీలక ప్రకటనలేంటి? ఏ రంగానికి ఎంత కేటాయించారు?
ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
పన్ను విధానం
అన్నీ వందేభారత్​ లానే!
హెల్త్ కేర్​పై నిర్మలమ్మ ప్రకటనలివే..
కొత్త హౌసింగ్ స్కీమ్
రక్షణ రంగం
టార్గెట్ లక్షద్వీప్
రైతన్నలకు ఇలా
కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్!
ఇతర ప్రకటనలు
వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా
వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా
Last Updated : Feb 1, 2024, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details