ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / photos

జనం మధ్య జనసేనాని - పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 12:08 PM IST

Pawan Kalyan Tour At Bheemavaram: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసంలో పార్టీ నాయకులతో సమావేశమై రెండు పార్టీలు సమన్వయంతో పని చేయాలని పవన్ సూచించారు. ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు అంతర్గత విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తారని, ఆ పన్నాగాలను తిప్పికొట్టాలని కోరారు.
భీమవరం రోడ్​షోలో జనసేన అధినేతకు ఘనస్వాగతం పలుకుతున్న జనం
జనసేన జెండాలతో యువకులు
పవన్ కల్యాణ్​ను ఫోన్​లో బంధిస్తున్న యువతి
ఫంక్షన్ హాల్ ముందు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు
టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంట్లో జరిగిన సమావేశంలో నాయకులతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
ప్రజలకు అభివాదం చేస్తున్న పవన్ కల్యాణ్
సమావేశానికి హాజరైన టీడీపీ, జనసేన నేతలు
నాయకులతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
ఇంటి పైనుంచి టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్న పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్​కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలుకుతున్న జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు
సమావేశంలో నేతలు
నాయకులతో పవన్
మాది భీమవరం, మా ఎమ్మెల్యే పవన్ కల్యాణ్​ ఈసారి కొడితే కుంబస్థలం బద్దలవ్వాలి వంటి నినాదాల ఫ్లెక్సీలను చూపుతున్న యువకులు
బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణతో పవన్

ABOUT THE AUTHOR

...view details