అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ HD ఫొటోలు- మీరు చూశారా? - అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ
Ayodhya Pran Pratishtha Photos : అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామలల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం 12.29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ చారిత్రక ఘట్టానికి 7 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. ఆ ఫొటోలు మీకోసం.
Ayodhya Pran Pratishtha Photos : అయోధ్య నవనిర్మిత మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన చిత్రాలు మీకోసంస్వర్ణాభరణాలతో గర్భగుడిలో కొలువుదీరిన శ్రీరామచంద్రుడుఅయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ పూజలు చేస్తున్న ప్రధాని మోదీప్రాణప్రతిష్ఠ పూజలు చేస్తున్న ప్రధాని మోదీప్రాణప్రతిష్ఠ పూజలు చేస్తున్న ప్రధాని మోదీబాలరామయ్యకు సాష్టాంగ నమస్కారం చేస్తున్న ప్రధానిశ్రీరాముడికి మోదీ దివ్య హారతిరామయ్యకు మోదీ నమస్కారంశ్రీరాముడికి పట్టు వస్త్రాలు, ఛత్రం తీసుకెళ్తున్న ప్రధాని మోదీశ్రీరాముడికి పట్టు వస్త్రాలు, ఛత్రం తీసుకెళ్తున్న ప్రధాని మోదీకారులో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటుడు రజనీకాంత్ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబం
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులుప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన అతిథులుప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులురాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ మహిళా భక్తుల ర్యాలీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ మహిళా భక్తుల కోలాహలంభక్తుల ర్యాలీరామాలయంపై హెలికాప్టర్ల పూల వర్షంవిద్యుత్ కాంతుల్లో రామమందిరంవిద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న అయోధ్యఅయోధ్య టెంట్ సిటీరామాలయం లోపలరామాలయం లోపలరామాలయం లోపలఅయోధ్య రామమందిరంపూలవర్షం కురిపిస్తున్న ఆర్మీ హెలికాప్టర్లు