thumbnail

చేతిలో జాతీయ జెండాతో 9కిమీ ఈత, 6600 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ

By

Published : Aug 14, 2022, 3:50 PM IST

Azadi Ka Amrit Mahotsav: ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​లో భాగంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర కోల్హాపుర్​లోని శిరోల్​ తాలుకాలో కొందరు స్విమ్మర్లు ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. కృష్ణామాయీ జల్​తరణ్​ మండల్​కు చెందిన 20 మంది సభ్యులు మిరాజ్​లోని కృష్ణా- వార్ణా నది సంగమం నుంచి శిరోల్​ ఉద్గావ్​ వరకు 9 కిలోమీటర్లు చేతిలో జెండా పట్టుకొని నదిలో ఈదుకుంటూ వెళ్లారు. గంటా 10 నిమిషాల్లోనే 9 కి.మీ. ఈదడం విశేషం. హరియాణా ఝజ్జర్​లో 6600 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకంతో జనం ర్యాలీ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.