ప్రతిధ్వని: అన్​లాక్​-5 కేంద్ర సడలింపులు ఏంటో తెలుసా? - 1 అక్టోబర్​ 2020 ప్రతిధ్వని చర్చ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 1, 2020, 9:54 PM IST

దేశవ్యాప్తంగా కేంద్రం లాక్​డౌన్​ను దశల వారీగా సడలిస్తోంది. అక్టోబర్​ 15 నుంచి కంటైన్​మెంట్​ జోన్ల బయట మరిన్ని కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో సినిమా థియోటర్లు, మల్టీప్లెక్సులు నడుపుకోవచ్చు. పాఠశాలలు, కోచింగ్​ కేంద్రాలు, పార్కులు మళ్లీ ప్రారంభించుకోవచ్చు. తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతితోనే పిల్లలను పాఠశాలలకు అనుమతించాలి. క్షేత్ర స్థాయిలో అంచనా వేసుకుని నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అన్​లాక్​-5 విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలపై ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.