నిజామాబాద్​ ఓటింగ్​పై డాక్యుమెంటరీ విడుదల

By

Published : Apr 9, 2019, 11:54 AM IST

Updated : Apr 9, 2019, 4:28 PM IST

thumbnail
ఇందూరు లోక్​సభ ఎన్నికపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది. అభ్యర్థుల విషయంలో ఓటర్లు అయోమయానికి గురికాకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. పోలింగ్​కు ఇంకా కొన్ని గంటలు సమయం మాత్రమే ఉన్నందున ప్రజల్లో అవగాహన కోసం డాక్యుమెంటరీ రూపొందించింది. జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్​ దీనిని విడుదల చేశారు.
Last Updated : Apr 9, 2019, 4:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.