'తెల్లవారితే గురువారం' ఫన్ ఇంటర్వ్యూ - శ్రీసింహా తెల్లవారితే గురువారం ఇంటర్వ్యూ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 26, 2021, 4:49 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా నటించిన రెండో చిత్రం 'తెల్లవారితే గురువారం'. మణికాంత్ దర్శకత్వంలో వారాహి చలన చిత్ర పతాకంపై నిర్మించిన ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాఖ్యాత సుమతో దర్శకుడు మణికాంత్, హాస్యనటుడు సత్య, కీరవాణి తనయులు శ్రీసింహా, కాలభైరవలు తమ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆద్యంతం వినోదాన్ని పంచుతూ ఇంటిల్లిపాదిని తమ చిత్రం అలరిస్తుందని శ్రీసింహా తెలిపారు. కాగా ఈ చిత్రంలో శ్రీసింహా సరసన మిశా నారంగ్, చిత్రా శుక్లా కథానాయికలుగా నటించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.