'నిశ్శబ్దం' కోసం శిర్డీ సాయినాథుడికి అనుష్క ప్రార్థనలు - శిర్డీ సాయునాథుడి సేవలో అనుష్క
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5706585-thumbnail-3x2-s.jpg)
టాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శెట్టి... శిర్డీ సాయి ఆలయాన్ని సందర్శించింది. సాయినాథుడికి నిర్వహించే కాకడ హారతిలో కుటుంబ సమేతంగా పాల్గొంది. పూజారుల ఆశీర్వాదాలు తీసుకుంది. స్వీటీ తాజా చిత్రం.. నిశ్శబ్దం. మాధవన్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లో జనవరి 31న విడుదలకానుంది.