రైలు కింద పడబోతున్న వ్యక్తిని కాపాడిన జవాన్ - delhi satyagraha express news
🎬 Watch Now: Feature Video
ఉత్తర ప్రదేశ్ బస్తీ రైల్వే స్టేషన్లో దిల్లీ వెళ్లే సత్యాగ్రహ ఎక్స్ప్రెస్ కింద ఓ ప్రయాణికుడు హఠాత్తుగా పడబోయాడు. కదులుతున్న రైలును ఎక్కుతూ జారిపడ్డాడు. గమనించిన ఆర్పీఎఫ్ జవాన్ అమితేశ్ శుక్లా సమయానికి పైకి లాగి అతడి ప్రాణాలను కాపాడాడు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST