పొలాల్లోకి భారీ చేపలు.. పట్టుకునేందుకు జనాల పోటీలు - Fishing in crop fields
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16317674-450-16317674-1662637327514.jpg)
fish in paddy fields: నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నల్గొండ జిల్లా ముప్పారం వద్ద గండి పడటంతో వరద ప్రవాహానికి భారీ చేపలు నర్సింహులగూడెం వద్ద పంట పొలాల్లోకి కొట్టుకొచ్చాయి. దీంతో చేపల వేటకు జనం పోటీపడ్డారు. ఒక్కొక్కటి 5-10 కిలోల బరువు ఉన్నట్టు స్థానికులు చెప్పారు. ఇదిలా ఉండగా.. చేపల కోసం వచ్చినవారు తమ వరి పొలాల్ని నాశనం చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST