పూజలు చేస్తుండగా వంతెన కూలి ఐదుగురికి గాయాలు - ఉత్తర్ప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16793608-thumbnail-3x2-lkjh.jpg)
ఉత్తర్ప్రదేశ్లో ఛఠ్పూజ వేడుకల్లో భారీ ప్రమాదం తప్పింది. చాకియా మండలం చందౌలీ ప్రాంతంలోని సారయ్య గ్రామం ప్రజలు సూర్యడికి పూజలు చేసి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. స్థానికులు అక్కడకు చేరి నీటమునిగిన వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలవ్వగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST