DL VS RCB WPL 2025 : మహిళల ప్రీమియర్ లీగ్- డబ్ల్యూపీఎల్లో భాగంగా జరిగిన మ్యాచ్లో దిల్లీపై బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 142 పరుగుల టార్గెట్ను 2 వికెట్లు కోల్పోయి 16.2 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (81) అదరగొట్టింది. మరో ఓపెనర్ డానియెల్లెకు (42) హాఫ్ సెంచరీ కాస్తలో చేజారింది. ఎల్లిసి(7*), రిచా (11*) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో అరుంధతి రెడ్డి, శిఖా పాండే చెరో వికెట్ తీశారు. దీంతో బెంగళూరు టీమ్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయాలు నమోదు చేసింది.
అదరగొట్టిన బెంగళూరు అమ్మాయిలు - దిల్లీపై ఘన విజయం - DL VS RCB WPL 2025
డబ్ల్యూపీఎల్లో దిల్లీపై బెంగళూరు ఘన విజయం


Published : Feb 17, 2025, 10:57 PM IST
DL VS RCB WPL 2025 : మహిళల ప్రీమియర్ లీగ్- డబ్ల్యూపీఎల్లో భాగంగా జరిగిన మ్యాచ్లో దిల్లీపై బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 142 పరుగుల టార్గెట్ను 2 వికెట్లు కోల్పోయి 16.2 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (81) అదరగొట్టింది. మరో ఓపెనర్ డానియెల్లెకు (42) హాఫ్ సెంచరీ కాస్తలో చేజారింది. ఎల్లిసి(7*), రిచా (11*) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో అరుంధతి రెడ్డి, శిఖా పాండే చెరో వికెట్ తీశారు. దీంతో బెంగళూరు టీమ్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయాలు నమోదు చేసింది.