thumbnail

By

Published : Mar 24, 2020, 8:13 AM IST

ETV Bharat / Videos

కరోనా ధాటికి నిర్మానుష్యంగా మారిన ఇటలీ

ఇటలీలో కరోనా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వైరస్​ నియంత్రణ క్రమంలో పార్కులు, దుకాణాలను మూసేసింది ప్రభుత్వం. ఫలితంగా రోమ్​ నగరంలోని రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. నగరంలోని చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రధాన వీధులు ఎడారిని తలపించాయి. నిత్యం ఆటగాళ్లతో కనిపించే ఒలింపిక్​ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలు.. ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కరోనా ధాటికి ఇటలీలో 6,077 మంది మరణించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.