మద్యం మత్తులో కారుతో బీభత్సం.. ఒకరు బలి.. ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు - raipur crime

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 21, 2022, 1:56 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

hit and run case raipur: మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు ఓ వ్యక్తి. అతివేగంతో కారు నడిపి ఒకరి మరణానికి, పలువురు గాయాలవ్వడానికి కారణమయ్యాడు. నిందితుడు దేవరాజ్ అరడజనుకు పైగా వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​లో జరిగింది. నిందితుడి కారు వెంటే పోలీసుల వెంబడించారు. దీంతో అదే వేగంతో వెళ్లి చెరువు గట్టును ఢీకొట్టడం వల్ల దేవరాజ్​కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. అతడి​పై కేసు నమోదు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.