thumbnail

మయూర విహారం.. ప్రకృతితో మమేకం

By

Published : Apr 28, 2020, 1:54 PM IST

మయూర విహారం.. కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా పక్షులు స్వేచ్ఛగా విహరిస్తూ ప్రకృతితో మమేకమవుతున్నాయి. శబ్ధ, వాయు కాలుష్యం తగ్గిపోవడం వల్ల హైదరాబాద్‌ శివారు అమీన్‌పూర్ ప్రాంతంలో నివాసాల మధ్య మయూరాలు గుంపులుగా తిరుగుతున్నాయి. ఈ మనోహర దృశ్యాలు ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.