thumbnail

రెండు ట్రక్కుల ఎరువులు ఎత్తుకెళ్లిన రైతులు

By

Published : Jun 19, 2020, 2:34 PM IST

మధ్యప్రదేశ్ షాజాపూర్ జిల్లాలోని రైతులు రెండు ట్రక్కులను అడ్డగించి, వాటిలోని ఎరువులను ఎత్తుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తామని జిల్లా సహకార బ్యాంకు సీఈఓ ఏకే హర్సోలా చెప్పారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.