రెండు ట్రక్కుల ఎరువులు ఎత్తుకెళ్లిన రైతులు - మధ్యప్రదేశ్ షాజాపూర్ జిల్లా ఘటన
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7677449-525-7677449-1592531963991.jpg)
మధ్యప్రదేశ్ షాజాపూర్ జిల్లాలోని రైతులు రెండు ట్రక్కులను అడ్డగించి, వాటిలోని ఎరువులను ఎత్తుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తామని జిల్లా సహకార బ్యాంకు సీఈఓ ఏకే హర్సోలా చెప్పారు.