thumbnail

By

Published : Jul 24, 2020, 12:32 PM IST

ETV Bharat / Videos

వరద నీటిలో సెల్ఫీ కోసం బాలికల దుస్సాహసం

ఇటీవల యువతకు సెల్ఫీల పిచ్చి ఎక్కువైంది. తాజాగా సెల్ఫీ కోసం నదిలోకి దిగిన ఇద్దరు యువతులను ప్రాణాలకు తెగించి అధికారులు కాపాడారు. మధ్యప్రదేశ్​ ఛింద్​వాడాకు చెందిన ఆరుగురు యవతులు విహారయాత్ర కోసం జున్నార్​డియోలోని ఖేడి గ్రామానికి వెళ్లారు. అందులో ఇద్దరు సెల్పీ కోసం పెంచ్​ నదిలోకి దిగారు. ఇంతలో వరదలకు నది నీటి ప్రవాహం పెరిగింది. ఇద్దరు యువతులు నదిలో చిక్కుకుపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అధికారులు అతి కష్టం మీద వారిని రక్షించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.