thumbnail

బీజాపుర్​ అడవుల్లో నక్సలైట్ల అంతిమయాత్ర!

By

Published : Apr 7, 2021, 8:27 AM IST

బీజాపుర్​ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్​కౌంటర్​లో 24మంది పోలీసులు అమరులయ్యారు. వీరితో పాటు నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ క్రమంలో.. మావోయిస్టులకు చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. వీడియోలో.. మరణించిన మావోయిస్టుల అంతిమ యాత్రలో వందల మంది పాల్గొన్నారు. అడవుల్లో వారి మృతదేహాలను మోస్తూ.. 'అమర్​ రహే' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అయితే ఈ వీడియోకు.. బీజాపుర్​ ఘటనకు సంబంధం ఉందా? అన్న విషయంపై స్పష్టత లేదు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.