దంచికొట్టిన వర్షం- స్తంభించిన జనజీవనం

By

Published : Aug 25, 2021, 1:03 PM IST

thumbnail

ఉత్తరాఖండ్​ రాజధాని దెహ్రాదూన్​ను వరదలు ముంచెత్తాయి. మంగళవారం రాత్రి దాదాపు ఐదు గంటలపాటు భారీ వర్షం కురవడం వల్ల వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రహదారులపై వరద నీరు చేరడం వల్ల ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తాయి. దుకాణాలు, ఇళ్లల్లోకి వరద నీరు ప్రవేశించడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ ఐటీ పార్కులో వరద నీటిలో చిక్కుకున్న 12 మందిని విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.