thumbnail

By

Published : Nov 28, 2021, 5:07 PM IST

ETV Bharat / Videos

'కొవిడ్​ సర్టిఫికేట్ల' కోసం భారీ క్యూ.. రూ.50వేలు వస్తాయని...

సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కొవిడ్​ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని అందిస్తోంది గుజరాత్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబ సభ్యులు కొవిడ్​ డెత్ సర్టిఫికేట్ల కోసం ఆసుపత్రుల వల్ల బారులు తీరుతున్నారు. వడోదర ఎస్​ఎస్​జీ ఆసుపత్రిలో రెండు రోజులుగా భారీ క్యూ దర్శనమిస్తోంది. ఎమ్​సీసీడీ(మెడికల్​ సర్టిఫికేట్​ ఆఫ్​ కాజ్​ ఆఫ్​ డెత్​) కోసం పడిగాపులు కాస్తున్నారు.​ సర్టిఫికేట్లను వేగంగా జారీ చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.