T20 World cup: భారత్​-పాక్​ మ్యాచ్​పై 'సైకత' శిల్పం

By

Published : Oct 24, 2021, 5:58 PM IST

thumbnail
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరగనున్న ఇండియా-పాక్‌ మ్యాచ్‌పై యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎవరికి తోచిన రీతిలో వారు టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో భాగంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ వేసిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. ఒడిశాలోని పూరీ తీరంలో ఇసుకపై ఓ వైపు.. భారత త్రివర్ణపతాకం మరోవైపు పాక్‌ జెండాను గీశారు. మధ్యలో క్రికెట్‌ స్టేడియం గీసి దానిపై గుడ్‌లక్‌ అంటూ టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.