thumbnail

By

Published : Jan 27, 2021, 8:23 AM IST

ETV Bharat / Videos

రిపబ్లిక్ డే రోజు అంబేడ్కర్ విగ్రహం ముందే కాల్పులు

మధ్యప్రదేశ్​లోని మోరెనా జిల్లాలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పలువురు హద్దుమీరి ప్రవర్తించారు. రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం ముందే తుపాకులను ఉపయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. మాతా బసయ్య పోలీసు స్టేషన్ ప్రాంతానికి చెందిన మాధవ్, కిషన్​పుర్ సర్పంచ్ కమలేష్ పాఠక్, ఆమె భర్త బల్దౌ పాఠక్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాధవ్, బల్దౌ పాఠక్ సహా మొత్తం ముగ్గురు ఈ కాల్పులు జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాల్పులు జరపడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.