thumbnail

అసోంలో కంపించిన భూమి- దృశ్యాలు వైరల్​

By

Published : Apr 28, 2021, 4:54 PM IST

అసోంలో భూకంపం సంభవించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు అనేక పట్టణాల్లో భవంతులు బీటలువారాయి. గువాహటిలో ఓ ఇంటిపై మరో ఇల్లు పూర్తిగా ఒరిగిపోయింది. కొన్ని చోట్ల పిల్లర్లు, గోడలు దెబ్బతిన్నాయి. దీంతో ఇంటిపైన ఉండే ట్యాంకులు ధ్వంసమై భవంతిలోకి నీళ్లు చేరాయి. రోడ్లు మధ్యకు చీలిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.