కర్ణాటకలో భారీ వర్షాలకు కూలిన వంతెన! - కర్ణాటకలో వంతెన ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 6, 2020, 11:40 AM IST

కర్ణాటక బెల్గాం జిల్లా మెలవంకి గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు ఓ వంతెన ధ్వంసమైంది. గోకక్-కౌజలగి ప్రాంతాలను కలిపే ఈ వంతెన పాక్షికంగా కూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెన కూలిపోతున్న సమయంలో చిత్రాలను స్థానికులు తమ ఫోన్లలో బంధించారు. ఈ బ్రిడ్జ్​ను యాభై ఏళ్ల క్రితం నిర్మించారు. అయితే.. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.