అసోంలో వరదలకు 66 వన్యప్రాణులు బలి - Kaziranga National Park news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 15, 2020, 6:30 PM IST

అసోం వరదల బీభత్సానికి ఇప్పటివరకు 66 వన్యప్రాణులు బలయ్యాయి. మరో 170 జీవుల్ని రక్షించినట్లు కాజీరంగా​ జాతీయ పార్కు అధికారులు తెలిపారు. కుండపోత వానలతో పార్కులో 80శాతం భూభాగాన్ని వరద ముంచెత్తింది. దీంతో అక్కడి మూగ జీవాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నాయి. జింకలు, ఏనుగులు, ఖడ్గమృగాలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.