thumbnail

By

Published : Oct 29, 2020, 12:13 PM IST

ETV Bharat / Videos

మత్స్యకారులకు చిక్కిన 400కేజీల భారీ చేప

కర్ణాటక భాత్కల్​లో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఓ భారీ చేప చిక్కింది. దీని బరువు 300-400కేజీల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. 2మీటర్ల పొడవున్న ఈ చేపను భారీ క్రేన్​ సాయంతో పైకి తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఇంత భారీ ఆకారంలో ఉన్న చేపలు చిక్కడం చాలా అరుదు అని మత్స్యకారులు అంటున్నారు. దీనిని 'రే ఫిష్​' అని అంటారని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.