thumbnail

By

Published : Mar 8, 2021, 10:11 PM IST

ETV Bharat / Videos

1,008మంది మహిళలతో 'శివస్తోత్రం'- పులకించిన వారణాసి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో 1,008 మహిళలు శివ తాండవ స్తోత్రాన్ని పఠించారు. ముంబయికి చెందిన ఏజీఎస్‌ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా.. భారీసంఖ్యలో మహిళలు, యువతులు ఇందులో పాల్గొన్నారు. వారంతా శివ తాండవ స్తోత్రాన్ని పఠిస్తూ పరమేశ్వరుడికి హారతులతో నీరాజనాలు పలికారు. ఆ ప్రాంతమంతా హర నామస్మరణతో మారుమోగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.