thumbnail

By

Published : Mar 28, 2022, 4:29 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

ETV Bharat / Videos

రూపాయి నాణేలతో బైక్ కొనుగోలు.. లెక్కించలేక సిబ్బంది తంటాలు

bike with Re1 coins: తమిళనాడు సేలం జిల్లాకు చెందిన భూబతి అనే యువకుడు రూపాయి నాణేలతో బైక్ కొనుగోలు చేశాడు. మూడేళ్ల నుంచి బైక్ కొనుక్కోవాలని అనుకుంటున్న యువకుడు.. అందుకోసం నాణేలను పోగు చేయడం ప్రారంభించాడు. మొత్తం రూ.2.60 లక్షల నాణేలతో షోరూంకు వెళ్లాడు. ఓ వ్యాన్‌లో తాను పోగు చేసిన కాయిన్‌లను తీసుకుని షోరూమ్‌కు వచ్చి సిబ్బంది ముందు పోశాడు. భూబతి తీసుకువచ్చిన నగదును లెక్కించేందుకు షోరూమ్‌ సిబ్బందికి 10 గంటల సమయం పట్టింది. అనంతరం, బజాజ్ డామినర్ బైక్‌ను యువకుడికి అందజేశారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.