ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి క్షేత్రం

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.

author img

By

Published : Feb 16, 2020, 3:30 PM IST

rush at yadadri lakshmi narasimha temple
భక్తులతో సందడిగా మారిన యాదాద్రి క్షేత్రం
భక్తులతో సందడిగా మారిన యాదాద్రి క్షేత్రం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంవల్ల భక్తులు కుటుంబ సమేతంగా భారీగా తరలివచ్చారు.

స్వామివారి నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంటసమయం పడుతోంది. మరోవైపు ఆలయ ఆభివృద్ది పనుల దృష్ట్యా కొండపైకి వాహనాల అనుమతి నిరాకరించారు.

భక్తులతో సందడిగా మారిన యాదాద్రి క్షేత్రం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంవల్ల భక్తులు కుటుంబ సమేతంగా భారీగా తరలివచ్చారు.

స్వామివారి నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంటసమయం పడుతోంది. మరోవైపు ఆలయ ఆభివృద్ది పనుల దృష్ట్యా కొండపైకి వాహనాల అనుమతి నిరాకరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.