ETV Bharat / state

మోత్కూరులో పోషన్ అభియాన్ వారోత్సవాలు - తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు అంగన్వాడీ కేంద్రంలో పోషన్ అభియాన్ వారోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సామూహిక సీమంతాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ హాజరయ్యారు.

మోత్కూరులో పోషన్ అభియాన్ వారోత్సవాలు
author img

By

Published : Oct 1, 2019, 1:32 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషన్ అభియాన్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలింతలు, గర్భిణీలు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకున్న రోజే ఆరోగ్య తెలంగాణ సాద్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై 2100 కోట్ల భారం పడుతునప్పటికీ... ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ముందుకు తీసుకెళ్లాడాని కృషి చేస్తోందని వివరించారు. రక్తహీనత అంశంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాచరచన పోటీల్లో ప్రతిభ కనబరిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సామూహిక సీమంత కార్యక్రమంలో పాల్గొని గర్భిణీ స్త్రీలకు పూలు, పండ్లు, గాజులు, నూతన వస్ర్తాలు అందజేసి ఆశీర్వదించారు.

మోత్కూరులో పోషన్ అభియాన్ వారోత్సవాలు

ఇవీ చూడండి: అలా వరదలో కొట్టుకుపోయాడు... ఇలా బయటకొచ్చాడు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషన్ అభియాన్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలింతలు, గర్భిణీలు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకున్న రోజే ఆరోగ్య తెలంగాణ సాద్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై 2100 కోట్ల భారం పడుతునప్పటికీ... ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ముందుకు తీసుకెళ్లాడాని కృషి చేస్తోందని వివరించారు. రక్తహీనత అంశంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాచరచన పోటీల్లో ప్రతిభ కనబరిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సామూహిక సీమంత కార్యక్రమంలో పాల్గొని గర్భిణీ స్త్రీలకు పూలు, పండ్లు, గాజులు, నూతన వస్ర్తాలు అందజేసి ఆశీర్వదించారు.

మోత్కూరులో పోషన్ అభియాన్ వారోత్సవాలు

ఇవీ చూడండి: అలా వరదలో కొట్టుకుపోయాడు... ఇలా బయటకొచ్చాడు

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.
మోత్కూరు లో పోషన్ అభియాన్ వారోత్సవాలు
యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో అంగనివాడి కేంద్రంలో పోషన్ అభియాన్ వారోత్సవాలలో తుంగతుర్తి ఎంఎల్ఏ ముఖ్య అతిదిగా గాధరి కొషోర్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ బాలింతలు గర్భిణీలు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోన్న నాడే ఆరోగ్య తెలంగాణ సాద్యమౌతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై 2100 కోట్ల భారం పడుతునప్పటికి ప్రభుత్వం అంగనివాడి కేంద్రంలు ముందుకు తీసుకెళ్లాడాని కృషి చేస్తుందని మోత్కూరు ప్రాజెక్టును జిల్లా లో అగ్రగామిగా నిలిపాలని. గర్భిణీలకి బాలింతలకు అంగనివాడి కేంద్రంలో. పోషకాహారంన్నీ సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. అనంతరం. రక్తహీనత అంశంపై విద్యార్థుల కు నిర్వహించిన వ్యచరచన పోటీల్లో ప్రతిభ కనబరిన ప్రాధమిక పాఠశాలకు చెందిన విద్యార్థిని పోచం సుస్మిత కు బహుమతులు అందజేశారు . అనంతరం అంగన్ వాడి కార్యకర్తలు తయారు చేసిన పోషక విలువలతో కూడిన ఆహారాలను పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సామూహిక శ్రీమంతాం కార్యక్రమంలో పాల్గొని వారికి పూలు పండ్లు గాజులు నూతన వస్ర్తాలు అందజేసి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలోఎంపీపి ధీటి సంధ్యారాణి వైస్ ఎంపీపీ భూషిపాక లక్ష్మీ. ఎంపీటీసీ రచ్చకల్పన ఐసిడిఎస్ పిడి కృష్ణ వేణి సీపీడిఓ యాదమ్మ అంగనివాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారుBody:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.