ETV Bharat / state

సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు

మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్న 300 మందిపై బైండోవర్ కేసులు పెట్టామని చౌట్టుప్పల్ ఏసీపీ సత్తయ్య తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశామని... ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

author img

By

Published : Apr 10, 2019, 1:53 PM IST

చౌటుప్పల్ ఏసీపీతో ముఖాముఖి

రేపు జరగబోయే పోలింగుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య తెలిపారు. 40 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ పారామిలటరీ బలగాలను మోహరించామని వెల్లడించారు. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తామని తెలిపారు. మద్యం, డబ్బు పంపిణి అడ్డుకుంటామంటున్న ఏసీపీ సత్తయ్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

చౌటుప్పల్ ఏసీపీతో ముఖాముఖి

ఇవీ చూడండి: శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించేందుకు మేం సిద్ధం

రేపు జరగబోయే పోలింగుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య తెలిపారు. 40 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ పారామిలటరీ బలగాలను మోహరించామని వెల్లడించారు. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తామని తెలిపారు. మద్యం, డబ్బు పంపిణి అడ్డుకుంటామంటున్న ఏసీపీ సత్తయ్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

చౌటుప్పల్ ఏసీపీతో ముఖాముఖి

ఇవీ చూడండి: శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించేందుకు మేం సిద్ధం

Intro:రేపటి పోలింగు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని చౌటుప్పల్ ఏసిపి సత్తయ్య తెలిపారు. 40 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని ఆయా ప్రాంతాల్లో పారమిలటరీ బలగాలను మోహరించామని, కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తామని తెలిపారు. మద్యం డబ్బు పంపిణీ అడ్డుకుంటున్నామని . 300 మందిపై బైండోవర్ కేసులు పెట్టామన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.


Body:రేపటి పోలింగు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని చౌటుప్పల్ ఏసిపి సత్తయ్య తెలిపారు .40 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని ఆయా ప్రాంతాల్లో పారమిలటరీ బలగాలను మోహరించామని, కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తామని తెలిపారు. మద్యం డబ్బు పంపిణీ అడ్డుకుంటున్నామని . 300 మందిపై బైండోవర్ కేసులు పెట్టామన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.


Conclusion:రేపటి పోలింగు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని చౌటుప్పల్ ఏసిపి సత్తయ్య తెలిపారు 40 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని ఆయా ప్రాంతాల్లో పారమిలటరీ బలగాలను మోహరించామని, కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తామని తెలిపారు. మద్యం డబ్బు పంపిణీ అడ్డుకుంటున్నామని . 300 మందిపై బైండోవర్ కేసులు పెట్టామన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.