ETV Bharat / state

ఆ ఎమ్మెల్యే చేసిన పనికి కేటీఆర్​ అభినందన

author img

By

Published : Aug 17, 2020, 12:17 PM IST

సాధారణంగా మనం సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలంటేనే ఆలోచిస్తాం.. కానీ ఓ ఎమ్మెల్యే ఏకంగా 50 లక్షల రూపాయల సొంత నిధులను కొవిడ్​ ఐసోలేషన్​ కేంద్రానికి ఖర్చు చేశారు. ఆ ప్రాంతవాసుల మన్ననలే కాకుండా మంత్రి కేటీఆర్​చే అభినందనలు పొందారు. పలువురు ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు.

KTR Congratulations to the  MLA shekar reddy he spent Rs 50 lakh
50 లక్షలు ఖర్చు చేసిన ఎమ్మెల్యేకు కేటీఆర్​ అభినందన

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్​లో 50 లక్షల రూపాయల సొంత నిధులు వెచ్చించి 50 పడకల కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని మంత్రి కేటీఆర్​ అభినందించారు. ఈరోజు ఈనాడు పేపర్​లో వచ్చిన వార్తా కథంశాన్ని జోడించి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్​లో 50 లక్షల రూపాయల సొంత నిధులు వెచ్చించి 50 పడకల కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని మంత్రి కేటీఆర్​ అభినందించారు. ఈరోజు ఈనాడు పేపర్​లో వచ్చిన వార్తా కథంశాన్ని జోడించి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

ఇదీ చూడండి : ప్రేమించి పెళ్లాడింది.. ఇంతలోనే ఆత్మహత్య..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.