ETV Bharat / state

ప్రజా చైతన్య దీపిక 'మహనీయుడు కాళోజీ' - మోత్కూరులో కాళోజీ నారాయణరావు వర్ధంతి

కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రజా భారతి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన గొప్ప మహనీయుడు కాళోజీ అని పూర్వ ప్రధాన కార్యదర్శి కొనియాడారు.

kaloji death anniversary in mothkur
ప్రజా చైతన్య దీపిక 'మహనీయుడు కాళోజీ'
author img

By

Published : Nov 13, 2020, 6:33 PM IST

తెలంగాణ భాష, యాస శ్వాసగా జీవించి.. ప్రజల గొడవే తన గొడవగా భావించి జీవితాన్ని అంకితం చేసిన 'ప్రజా చైతన్య దీపిక' కాళోజీ నారాయణరావు అని ప్రజా భారతి గౌరవ సలహాదారు సంస్థ పూర్వ ప్రధాన కార్యదర్శి తొగిటి మనోహరాచారి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కాళోజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి ప్రజలను చైతన్యం చేసిన మహనీయుడు కాళోజీ అని మనోహరచారి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా భారతి సంస్థ అధ్యక్ష కార్యదర్శులు టి. ఉప్పలయ్య, మర్రి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ భాష, యాస శ్వాసగా జీవించి.. ప్రజల గొడవే తన గొడవగా భావించి జీవితాన్ని అంకితం చేసిన 'ప్రజా చైతన్య దీపిక' కాళోజీ నారాయణరావు అని ప్రజా భారతి గౌరవ సలహాదారు సంస్థ పూర్వ ప్రధాన కార్యదర్శి తొగిటి మనోహరాచారి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కాళోజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి ప్రజలను చైతన్యం చేసిన మహనీయుడు కాళోజీ అని మనోహరచారి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా భారతి సంస్థ అధ్యక్ష కార్యదర్శులు టి. ఉప్పలయ్య, మర్రి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పీఈసెట్​లో ప్రతిభ చాటుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.