ETV Bharat / state

జాగో తెలంగాణ ఆధ్వర్యంలో కాలుష్యంపై సమర భేరి - kalushyam_pai_sadassu

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో జాగో తెలంగాణ ఆధ్వర్యంలో మూసీ నదీ, రసాయన పరిశ్రమల కాలుష్యంపై సమర భేరి మోగించనున్నారు. జనవరి 7 నుంచి 11 వరకు గ్రామాల్లో ప్రజా చైతన్య యాత్రలు తీయనున్నట్లు కన్వీనర్ జిట్టా బాలకృష్ణ తెలిపారు.

జాగో తెలంగాణ ఆధ్వర్యంలో కలుష్యంపై సమర భేరీ
జాగో తెలంగాణ ఆధ్వర్యంలో కలుష్యంపై సమర భేరీ
author img

By

Published : Dec 22, 2019, 11:48 PM IST

మూసీ, రసాయన పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా జాగో తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో సమర భేరి మోగించేందుకు కార్యాచరణ ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్​లో జాగో తెలంగాణ ఆధ్వర్యంలో కాలుష్యంపై సమర భేరి సభ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా ఈ నెల 27 నుంచి 31 వరకు కాలుష్య పీడిత గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

జనవరి 1న కాలుష్య సమస్యపై రూపొందించిన డాక్యుమెంట్​ను విడుదల చేస్తామని జాగో కన్వీనర్ జిట్టా బాలకృష్ణ తెలిపారు. జనవరి 1 నుంచి 5 వరకు మండల స్థాయిలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రలు అందజేయాలని సూచించారు. 7 నుంచి 11 వరకు గ్రామాల్లో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

జాగో తెలంగాణ ఆధ్వర్యంలో కలుష్యంపై సమర భేరీ

ఇవీ చూడండి : పౌర చట్టంపై వారం రోజులు నిరసనలు: ఉత్తమ్​

మూసీ, రసాయన పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా జాగో తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో సమర భేరి మోగించేందుకు కార్యాచరణ ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్​లో జాగో తెలంగాణ ఆధ్వర్యంలో కాలుష్యంపై సమర భేరి సభ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా ఈ నెల 27 నుంచి 31 వరకు కాలుష్య పీడిత గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

జనవరి 1న కాలుష్య సమస్యపై రూపొందించిన డాక్యుమెంట్​ను విడుదల చేస్తామని జాగో కన్వీనర్ జిట్టా బాలకృష్ణ తెలిపారు. జనవరి 1 నుంచి 5 వరకు మండల స్థాయిలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రలు అందజేయాలని సూచించారు. 7 నుంచి 11 వరకు గ్రామాల్లో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

జాగో తెలంగాణ ఆధ్వర్యంలో కలుష్యంపై సమర భేరీ

ఇవీ చూడండి : పౌర చట్టంపై వారం రోజులు నిరసనలు: ఉత్తమ్​

మూసి,రసాయన పరిశ్రమల కలుష్యనికి వ్యక్తి రేకంగా ఉద్యమించదానికి జగో తెలంగాణ సంస్ధ ఆధ్వర్యంలో సమారా భేరి మోగించేందుకు కార్యాచరణ ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో జగో తెలంగాణ ఆధ్వర్యంలో కాలుష్యం పై సమర భేరి సభ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా ఈ నెల 27 నుంచి 31 వరకు కాలుష్య సమస్య గల గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని, జాన్ 1 న కాలుష్య సమస్య పై రూపొందించిన డాక్యుమెంట్ విడుదల చేయాలని, జాన్1 నుంచి 5 వరకు మండల స్థాయి లో అధికారులకు ప్రజా ప్రతినిధులకు వినతి పత్రలు అందచేయాలని 7నుంచి11 వరకు గ్రామాల్లో ప్రజా చేతన్య యాత్రలు సంక్రాంతి తర్వాత మాండలం కేంద్రము ర్యాలీ నిర్వహించునున్నట్లు ప్రకటించారు. బైట్: జిట్టా బాల కృష్ణ జహా తెలంగాణ కన్వీనర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.