ETV Bharat / state

యాదాద్రి సన్నిధిలో ఇంజినీర్ చీఫ్​ కుటుంబం

ఇంజినీర్ చీఫ్ ఏజీ సంజీవరావు కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.

author img

By

Published : Nov 7, 2020, 11:12 PM IST

Engineer Chief Family in the presence of Yadadri
యాదాద్రి సన్నిధిలో ఇంజినీర్ చీఫ్​ కుటుంబం

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో ఇంజినీర్ చీఫ్ ఏజీ సంజీవరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. వారు బాలాలయంలోని కవచమూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికి... ఆశీర్వాదం చేశారు. ఆలయ అర్చకులు సువర్ణ పుష్పార్చన పూజలు జరిపారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. దర్శనానికి వచ్చిన సమయంలో వారి వెంట ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు, తదితరులు ఉన్నారు.

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో ఇంజినీర్ చీఫ్ ఏజీ సంజీవరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. వారు బాలాలయంలోని కవచమూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికి... ఆశీర్వాదం చేశారు. ఆలయ అర్చకులు సువర్ణ పుష్పార్చన పూజలు జరిపారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. దర్శనానికి వచ్చిన సమయంలో వారి వెంట ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు, తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి: అందుకనుగుణంగా ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలి: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.