ETV Bharat / state

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలించిన ఈఎన్​సీ - యాదాద్రి పనులు పరిశీలించిన ఈఎస్​సీ రవీందర్ రావు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి ఆలయాన్ని ఈఎన్​సీ రవీందర్​ రావు సందర్శించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు పనులు చేయాలని తెలిపారు.

enc ravindhar rao visitation yadadri temple reconstruction works
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలించిన ఈఎన్​సీ
author img

By

Published : Sep 23, 2020, 11:18 AM IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను... ఈఎన్​సీ రవీందర్ రావు మంగళవారం పరిశీలించారు. ఇటీవల క్షేత్ర సందర్శన చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... సూచనల మేరకు పనులు చేపట్టాలన్నారు. ప్రధాన ఆలయం, శివాలయం, పుష్కరిణి, మొక్కల పెంపకం, ఫౌంటేన్​ నిర్మాణం, బ్రహ్మోత్సవ, అష్టభుజి మండపాల వద్ద చేస్తున్న పనులు పరిశీలించారు.

వైకుంఠద్వారం వద్ద బండరాయి తొలగింపు, మెట్ల నిర్మాణం, రోడ్డు విస్తరణ, వలయ రహదారి పనులు, కొండ కింద ప్లై ఓవర్​, రోడ్డు కొలతలకు సంబంధిన వివరాలు... అధికారులను అడిగి ఈఎన్​సీ తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తేదారులను ఆదేశించారు. వీరి వెంట వైస్​ ఛైర్మన్​ కిషన్​ రావు, ఆలయ ఈవో గీతారెడ్డి, ఆర్​అండ్​బీ ఎస్​ఈ వసంత్​ నాయక్​, యాడా అధికారులు ఉన్నారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను... ఈఎన్​సీ రవీందర్ రావు మంగళవారం పరిశీలించారు. ఇటీవల క్షేత్ర సందర్శన చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... సూచనల మేరకు పనులు చేపట్టాలన్నారు. ప్రధాన ఆలయం, శివాలయం, పుష్కరిణి, మొక్కల పెంపకం, ఫౌంటేన్​ నిర్మాణం, బ్రహ్మోత్సవ, అష్టభుజి మండపాల వద్ద చేస్తున్న పనులు పరిశీలించారు.

వైకుంఠద్వారం వద్ద బండరాయి తొలగింపు, మెట్ల నిర్మాణం, రోడ్డు విస్తరణ, వలయ రహదారి పనులు, కొండ కింద ప్లై ఓవర్​, రోడ్డు కొలతలకు సంబంధిన వివరాలు... అధికారులను అడిగి ఈఎన్​సీ తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తేదారులను ఆదేశించారు. వీరి వెంట వైస్​ ఛైర్మన్​ కిషన్​ రావు, ఆలయ ఈవో గీతారెడ్డి, ఆర్​అండ్​బీ ఎస్​ఈ వసంత్​ నాయక్​, యాడా అధికారులు ఉన్నారు.

ఇదీ చూడండి: నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తారు వర్షాలు...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.