ETV Bharat / state

వీవీ ప్యాట్లపై ఈసీ అవగాహన శిబిరాలు

author img

By

Published : Mar 26, 2019, 5:59 PM IST

భారత ఎన్నికల సంఘం వీవీ ప్యాట్​లపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో అవగాహన శిబిరాలు నిర్వహిస్తోంది.

వీవీప్యాట్​పై ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారుల అవగాహన కార్యక్రమం
ప్రతి ఓటరు వీవీప్యాట్​పై అవగాహన పెంచుకోవాలి : ఎన్నికల సంఘం
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో వివిధ పార్టీల నాయకులతో వీవీప్యాట్​పై ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతకు అనుగుణంగా భారత ఎన్నికల కమిషన్​ ఎన్నికలు సజావుగా జరగడానికి వీవీ ప్యాట్లను​ ప్రవేశపెట్టిందని తెలిపారు.ఓటు వేసిన తరువాత ఎవరికి ఓటు వేశామో చూసుకునే అవకాశం ఉన్నందున ప్రతి ఓటరు అవగాహన పెంచుకోవాలని కోరారు.

ఇవీ చూడండి :'పార్టీ మారడం అంటే మరణంతో సమానం'


ప్రతి ఓటరు వీవీప్యాట్​పై అవగాహన పెంచుకోవాలి : ఎన్నికల సంఘం
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో వివిధ పార్టీల నాయకులతో వీవీప్యాట్​పై ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతకు అనుగుణంగా భారత ఎన్నికల కమిషన్​ ఎన్నికలు సజావుగా జరగడానికి వీవీ ప్యాట్లను​ ప్రవేశపెట్టిందని తెలిపారు.ఓటు వేసిన తరువాత ఎవరికి ఓటు వేశామో చూసుకునే అవకాశం ఉన్నందున ప్రతి ఓటరు అవగాహన పెంచుకోవాలని కోరారు.

ఇవీ చూడండి :'పార్టీ మారడం అంటే మరణంతో సమానం'


sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.