ETV Bharat / state

గొలుసు దొంగతనం చేసిన ఇద్దరు బాలికలు

అదో బస్టాండ్.. ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఇంతలో ఓ మహిళ మెడలో గొలుసు మాయమైంది. ఆమె చైన్ కొట్టేసింది ఎవరో తెలసా..?

author img

By

Published : Apr 25, 2019, 2:07 PM IST

బాలికలే చైన్​ దొంగలు

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ బస్టాండ్​లో మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళ మెడలో బంగారు గొలుసు మాయమైంది. ఆమె వెనకాలే కూర్చున్న ఇద్దరు బాలికలు చైన్ కొట్టేశారు. బస్సు కోసం వేచి చూస్తున్న మహిళ మెడ నుంచి గొలుసు దొంగిలించి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత గొలుసు పోయిందని గ్రహించిన మహిళ చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలో ఇదంతా రికార్డు అయ్యింది.

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ బస్టాండ్​లో మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళ మెడలో బంగారు గొలుసు మాయమైంది. ఆమె వెనకాలే కూర్చున్న ఇద్దరు బాలికలు చైన్ కొట్టేశారు. బస్సు కోసం వేచి చూస్తున్న మహిళ మెడ నుంచి గొలుసు దొంగిలించి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత గొలుసు పోయిందని గ్రహించిన మహిళ చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలో ఇదంతా రికార్డు అయ్యింది.

బాలికలే చైన్​ దొంగలు

ఇవీ చూడండి: ఎన్నికల తనిఖీలు చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్​ మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.