ETV Bharat / state

యాదాద్రి జిల్లాలో పేలుడు... ముగ్గురికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ కంపెనీలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

author img

By

Published : Jun 11, 2019, 12:30 PM IST

యాదాద్రి జిల్లాలో పేలుడు... ముగ్గురికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరులోని ఓ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రాంరెడ్డి అనే కార్మికుడికి స్వల్పగాయాలయ్యాయి. పేలుడు శబ్ధానికి పక్కనే ఉన్న మరో ఇద్దరికి చెవి సమస్య ఏర్పడింది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్​లోని ఆస్పత్రికి తరలించినట్లు ప్రీమియర్ ఎక్స్​ప్లోజివ్ కంపెనీ అధికారి తెలిపారు. స్మోక్ మార్కార్ అనే ప్రొడక్టు తయారు చేస్తుండగా ప్రమాదం సంభవించినట్లు వివరించారు. కార్మికుల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

యాదాద్రి జిల్లాలో పేలుడు... ముగ్గురికి గాయాలు

ఇవీ చూడండి: సీఎల్పీ విలీనంపై కేసు విచారణ రేపటికి వాయిదా

యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరులోని ఓ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రాంరెడ్డి అనే కార్మికుడికి స్వల్పగాయాలయ్యాయి. పేలుడు శబ్ధానికి పక్కనే ఉన్న మరో ఇద్దరికి చెవి సమస్య ఏర్పడింది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్​లోని ఆస్పత్రికి తరలించినట్లు ప్రీమియర్ ఎక్స్​ప్లోజివ్ కంపెనీ అధికారి తెలిపారు. స్మోక్ మార్కార్ అనే ప్రొడక్టు తయారు చేస్తుండగా ప్రమాదం సంభవించినట్లు వివరించారు. కార్మికుల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

యాదాద్రి జిల్లాలో పేలుడు... ముగ్గురికి గాయాలు

ఇవీ చూడండి: సీఎల్పీ విలీనంపై కేసు విచారణ రేపటికి వాయిదా

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.