ETV Bharat / state

'దళిత బిడ్డ నర్సింలు ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే' - 'దళిత బిడ్డ నర్సింలు ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే'

దళితుల ఓట్లతో గెలిచి వారిని విస్మరిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని భాజపా యాదాద్రి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ అన్నారు. వారి పట్ల జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ... చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు.

bjp-yadadri-district-president-protest-at-choutuppal-mro-office
'దళిత బిడ్డ నర్సింలు ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే'
author img

By

Published : Jul 31, 2020, 4:37 PM IST

సిద్ధిపేట జిల్లాలో దళిత బిడ్డ నర్సింలు ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని భాజపా యాదాద్రి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం, మూడు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ.. పార్టీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. ఎస్సీల ఓట్లతో గెలిచి వారిని విస్మరించడం సీఎం కేసీఆర్​కు తగదని శ్యాంసుందర్ అన్నారు.

సిద్ధిపేట జిల్లాలో దళిత బిడ్డ నర్సింలు ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని భాజపా యాదాద్రి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం, మూడు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ.. పార్టీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. ఎస్సీల ఓట్లతో గెలిచి వారిని విస్మరించడం సీఎం కేసీఆర్​కు తగదని శ్యాంసుందర్ అన్నారు.

ఇవీచూడండి: ఇసుక మాఫియా వెనక ఎంత పెద్ద అండ ఉందో అర్థమవుతోంది: చాడ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.