ETV Bharat / state

మంత్రి జగదీష్​రెడ్డిని సన్మానించిన ఆలేరు మార్కెట్ కమిటీ సభ్యులు - యాదాద్రి భువనగిరి జిల్లా సమాచారం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ సభ్యులు రాష్ట్ర విద్యుత్​శాఖమంత్రి జగదీష్​రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

Aleru market committee members meet minister jagadish reddy
మంత్రి జగదీష్​రెడ్డిని సన్మానించిన ఆలేరు మార్కెట్ కమిటీ సభ్యులు
author img

By

Published : Nov 8, 2020, 7:02 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నూతన మార్కెట్ కమిటీ సభ్యులు రాష్ట్ర విద్యుత్​శాఖమంత్రి జగదీష్​రెడ్డిని కలిసి సన్మానించారు. కొత్తగా ఎన్నికైన పాలకవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

మార్కెట్ కమిటీ ఛైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ ఛైర్మన్​ పాక నాగరాజు, మార్కెట్ కమిటీ సభ్యులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. మంత్రిని శాలువతో సన్మానించి జ్ఞాపికను సమర్పించారు.

ఇదీ చూడండి:త్వరలో మరో రీసైక్లింగ్​ ప్లాంట్​ ప్రారంభిస్తాం: కేటీఆర్​

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నూతన మార్కెట్ కమిటీ సభ్యులు రాష్ట్ర విద్యుత్​శాఖమంత్రి జగదీష్​రెడ్డిని కలిసి సన్మానించారు. కొత్తగా ఎన్నికైన పాలకవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

మార్కెట్ కమిటీ ఛైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ ఛైర్మన్​ పాక నాగరాజు, మార్కెట్ కమిటీ సభ్యులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. మంత్రిని శాలువతో సన్మానించి జ్ఞాపికను సమర్పించారు.

ఇదీ చూడండి:త్వరలో మరో రీసైక్లింగ్​ ప్లాంట్​ ప్రారంభిస్తాం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.