వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరోనా టీకా రెండో డోస్(covid vaccine) తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కొవిడ్ టీకాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్ రావు, పీఏసీఎస్ ఛైర్మన్ ఊకంటి వనం రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ రాం చంద్రారెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
covid vaccine: కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న ఎమ్మెల్యే
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సందర్శించారు. కొవిడ్ టీకా రెండో డోస్(covid vaccine) తీసుకున్నారు.
![covid vaccine: కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న ఎమ్మెల్యే Wardhannapet MLA Aroori Ramesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:55:13:1623057913-tg-wgl-11-07-vaccine-thisukunna-mla-av-ts10132-07062021145114-0706f-1623057674-798.jpg?imwidth=3840)
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరోనా టీకా రెండో డోస్(covid vaccine) తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కొవిడ్ టీకాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్ రావు, పీఏసీఎస్ ఛైర్మన్ ఊకంటి వనం రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ రాం చంద్రారెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: T-Congress : 'కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ప్రభుత్వాలు విఫలం'