ఇవీ చూడండి:కేటీఆర్ సవాల్ విసిరాడు... మన సత్తా ఎంటో చూపిద్దాం
కేంద్రంలో సమాఖ్య కూటమిదే హవా: పసునూరి దయాకర్ - WARANGAL_TRS_MP_CANDITATE_ Pasunuri Dayakar
వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ తనకు మరోసారి ఎంపీ టికెటును కేటాయించినందకు తెరాస అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రంలో సమాఖ్య కూటమిదే హవా: పసునూరి దయకర్
16 ఎంపీ సీట్లు సాధిస్తే... ఏం చేయగలరంటూ విపక్షాలు విమర్శలు చేయడం బుద్ధిలేని తనమని వరంగల్ పార్లమెంట్ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ అన్నారు. భాజపా, కాంగ్రెస్కు మెజార్టీ రాదని కేసీఆర్ నేతృత్వంలో సమాఖ్య కూటమి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందంటున్న పసునూరి దయాకర్తో ఈటీవీ భారత్ ముఖాముఖి
ఇవీ చూడండి:కేటీఆర్ సవాల్ విసిరాడు... మన సత్తా ఎంటో చూపిద్దాం
Intro:tg_mbnr_01_23_murder_avb_r46
పెళ్లి విషయంలో జరిగిన చిన్న వాగ్వాదం చివరకు వృద్ధురాలి హత్యకు దారితీసింది. కుమారునిలా తనను పెంచిన మేనత్తను మేనల్లుడే హత్య చేసిన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం శాపూర్ పంచాయతీ పరిధిలోని ఊరంచు తండాలో జరిగింది.
Body:కొత్తకోట సీఐ వెంకటేశ్వర్ రావు చెప్పిన వివరాలు ప్రకారం కేతావత్ రమణి పిల్లలు లేక పోవడంతో సొంత తమ్ముని కుమారుడు మన్యం ను పెంచుకుంది. ఇటీవలే మన్యం ఒక యువతిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ పెళ్లి ఇష్టం లేని రమణికి-మన్యం కు మధ్య శుక్రవారం రాత్రి వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన మన్యం రాయితో రమణి తలపై మోదాడు. ఈ ఘటనలోవృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.
Conclusion: తండావాసులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
పెళ్లి విషయంలో జరిగిన చిన్న వాగ్వాదం చివరకు వృద్ధురాలి హత్యకు దారితీసింది. కుమారునిలా తనను పెంచిన మేనత్తను మేనల్లుడే హత్య చేసిన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం శాపూర్ పంచాయతీ పరిధిలోని ఊరంచు తండాలో జరిగింది.
Body:కొత్తకోట సీఐ వెంకటేశ్వర్ రావు చెప్పిన వివరాలు ప్రకారం కేతావత్ రమణి పిల్లలు లేక పోవడంతో సొంత తమ్ముని కుమారుడు మన్యం ను పెంచుకుంది. ఇటీవలే మన్యం ఒక యువతిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ పెళ్లి ఇష్టం లేని రమణికి-మన్యం కు మధ్య శుక్రవారం రాత్రి వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన మన్యం రాయితో రమణి తలపై మోదాడు. ఈ ఘటనలోవృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.
Conclusion: తండావాసులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Last Updated : Mar 23, 2019, 8:39 PM IST
TAGGED:
Telangana Elections 2019