ETV Bharat / state

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన వినయ్

author img

By

Published : Dec 11, 2019, 10:39 PM IST

ఒక వైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు సీఎం కేసీఆర్​ కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వడ్డేపల్లిలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

Vinay who distributed the CM's subsidiary checks at waddepally
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన వినయ్

హనుమకొండ వడ్డేపల్లిలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పంపిణీ చేశారు. మొత్తం 69 మంది లబ్ధిదారులకు లక్షా అరవై ఐదు వేల రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కార్యక్రమాలు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. దీనికోసం కేటీఆర్ గారి సహకారంతో సెట్విన్ కంపెనీని నగరానికి తీసుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. కాజీపేట్ రైల్వే వ్యాగన్ షెడ్, పిరియాడికల్ పరిశ్రమ ఏర్పాటు కోసం నిధులను త్వరిత గతిన విడుదల చేయాలని త్వరలో ముఖ్యమంత్రిని కలవనున్నట్లు చెప్పారు.

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన వినయ్

ఇదీ చూడండి : ఓరుగల్లులో రూ. 900 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమ

హనుమకొండ వడ్డేపల్లిలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పంపిణీ చేశారు. మొత్తం 69 మంది లబ్ధిదారులకు లక్షా అరవై ఐదు వేల రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కార్యక్రమాలు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. దీనికోసం కేటీఆర్ గారి సహకారంతో సెట్విన్ కంపెనీని నగరానికి తీసుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. కాజీపేట్ రైల్వే వ్యాగన్ షెడ్, పిరియాడికల్ పరిశ్రమ ఏర్పాటు కోసం నిధులను త్వరిత గతిన విడుదల చేయాలని త్వరలో ముఖ్యమంత్రిని కలవనున్నట్లు చెప్పారు.

సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన వినయ్

ఇదీ చూడండి : ఓరుగల్లులో రూ. 900 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమ

Intro:TG_WGL_11_11_GOVT_CHIEF_WHIP_PRESS_MEET_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) ఒక వైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లిలో... ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ, నియోజకవర్గ అభివృద్ధి పనులపై విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 69 మంది లబ్ధిదారులకు లక్షా అరవై ఐదు వేల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి... వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కార్యక్రమాలు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. దీనికోసం కేటీఆర్ గారి సహకారంతో సెట్విన్ కంపెనీని నగరానికి తీసుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. కాజిపేట్ రైల్వే వ్యాగన్ షెడ్, పిరియాడికల్ పరిశ్రమ ఏర్పాటు కోసం విడుదల కావాల్సిన నిధులను త్వరితగతిన విడుదల చేయాలని కోరుతూ మరో రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కలవనున్నట్లు ఆయన తెలిపారు.

byte..

దాస్యం వినయ్, భాస్కర్ ప్రభుత్వ చీఫ్ విప్.


Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


Conclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.