ETV Bharat / state

'రైతు వేదికలతో అన్నదాతల సమస్యలకు పరిష్కారం'

author img

By

Published : Feb 4, 2021, 12:04 PM IST

తెరాస ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు... రైతు విజ్ఞాన కేంద్రాలుగా విరజిల్లాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ అన్నారు. ప్రతి రైతు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు వారి సమస్యలను చెప్పుకునేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆయన తెలిపారు.

vardhanapet-mla-aruri-ramesh-inaugurated-the-raithu-vedika-in-hassan-parti-mandal-of-warangal-urban-district
'రైతు వేదికలు... విజ్ఞాన కేంద్రాలుగా విరజిల్లాలి'

తెరాస ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు... రైతు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ అన్నారు. రైతులను సంఘటితం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం భీమరం, మడిపల్లి, సిద్దాపూర్​లో రైతు వేదిక భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ప్రజలను ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ భూముల్లోనే రైతు వేదిక నిర్మాణాలను చేపట్టామని ఆరూరి రమేశ్ తెలిపారు. ప్రతి రైతు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు వారి సమస్యలను చెప్పుకునేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆయన తెలిపారు.

తెరాస ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు... రైతు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ అన్నారు. రైతులను సంఘటితం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం భీమరం, మడిపల్లి, సిద్దాపూర్​లో రైతు వేదిక భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ప్రజలను ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ భూముల్లోనే రైతు వేదిక నిర్మాణాలను చేపట్టామని ఆరూరి రమేశ్ తెలిపారు. ప్రతి రైతు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు వారి సమస్యలను చెప్పుకునేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: 'గోదారమ్మను బస్వాపూర్​కు తెస్తాం.. సస్యశ్యామలం చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.