ETV Bharat / state

పోలీసులు పట్టుకున్న​ పందెం కోళ్లకు వేలం పాట - కొనుగోలుదారులు ఎవరంటే! - TOLKATTA FARMHOUSE IN HYDERABAD

ఇటీవల పోలీసుల దాడుల్లో స్వాధీనమైన పందెం కోళ్లు - ఉప్పర్​పల్లి కోర్టులో జడ్జి ఆధ్వర్యంలో పందెం కోళ్ల వేలం పాట - భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన పందెం రాయుళ్లు

TOLLKATTA FARM HOUSE CASE
TOLKATTA FARMHOUSE IN HYDERABAD (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2025, 9:49 PM IST

Tollkatta Farm House Case : హైదరాబాద్ నగర శివారు ప్రాంతం రాజేంద్రనగర్​లో పరిధిలోని పోలీసు దాడుల్లో తోల్కట్ట ఫామ్​హౌస్​లో పట్టుకున్న పందెం కోళ్లకు ఉప్పరపల్లి కోర్టులో ఈరోజు వేలం పాట నిర్వహించారు. మొత్తం పందెం 84 కోళ్లకు ఏకంగా రూ. 16 లక్షల 65 వేలకు పందెం రాయుళ్లు వేలం పాటలో కైవసం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోల్కట్ట ఫామ్​హౌస్​లో గత వారం క్రితం కోళ్ల పందెం నిర్వహిస్తున్న స్థావరంపై ఎస్ఓటి మొయినాబాద్ పోలీసులు దాడి నిర్వహించారు.

TOLLKATTA FARM HOUSE CASE
వేలం పాటకు తీసుకువచ్చిన పందెం కోళ్లు (ETV Bharat)

భారీగా పాట పాడిన పందెం రాయుళ్లు : ఆరోజు 61మందిపై కేసు నమోదు చేసి 61 కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు అక్కడున్న పందెం కోళ్లను స్వాధీన పరుచుకున్నారు. ఈరోజు రాజేంద్రనగర్ కోర్టులో కోళ్లను హాజరు పరిచారు జడ్జి సమక్షంలో పందెం కోళ్లకు వేలం పాట పాడారు. 10 కోళ్ల చొప్పున వేలం నిర్వహించారు. మొదటి రౌండ్​కు రూ. 2 లక్షల 50 వేలు, రెండో రౌండ్​కి రూ. 3 లక్షల 75 వేలు, మూడో రౌండ్​కి రూ. లక్షా 15వేలు. ఇలా మొత్తం 8 రౌండ్లకు కలిపి రూ. 16 లక్షల 65 వేలు వచ్చాయి. ఎవరైతే పందెంలో పట్టుబడ్డారో వారే ఆ కోళ్లను కైవసం చేసుకోవడం గమనార్హం.

హైదరాబాద్​లో సీక్రెట్​గా కోడి పందేలు - పందెం రాయుళ్లకు పోలీసుల ఝలక్!

కోర్టు మెట్లెక్కిన పందెం కోడి - న్యాయమూర్తి ఏం చేశారంటే?

Tollkatta Farm House Case : హైదరాబాద్ నగర శివారు ప్రాంతం రాజేంద్రనగర్​లో పరిధిలోని పోలీసు దాడుల్లో తోల్కట్ట ఫామ్​హౌస్​లో పట్టుకున్న పందెం కోళ్లకు ఉప్పరపల్లి కోర్టులో ఈరోజు వేలం పాట నిర్వహించారు. మొత్తం పందెం 84 కోళ్లకు ఏకంగా రూ. 16 లక్షల 65 వేలకు పందెం రాయుళ్లు వేలం పాటలో కైవసం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోల్కట్ట ఫామ్​హౌస్​లో గత వారం క్రితం కోళ్ల పందెం నిర్వహిస్తున్న స్థావరంపై ఎస్ఓటి మొయినాబాద్ పోలీసులు దాడి నిర్వహించారు.

TOLLKATTA FARM HOUSE CASE
వేలం పాటకు తీసుకువచ్చిన పందెం కోళ్లు (ETV Bharat)

భారీగా పాట పాడిన పందెం రాయుళ్లు : ఆరోజు 61మందిపై కేసు నమోదు చేసి 61 కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు అక్కడున్న పందెం కోళ్లను స్వాధీన పరుచుకున్నారు. ఈరోజు రాజేంద్రనగర్ కోర్టులో కోళ్లను హాజరు పరిచారు జడ్జి సమక్షంలో పందెం కోళ్లకు వేలం పాట పాడారు. 10 కోళ్ల చొప్పున వేలం నిర్వహించారు. మొదటి రౌండ్​కు రూ. 2 లక్షల 50 వేలు, రెండో రౌండ్​కి రూ. 3 లక్షల 75 వేలు, మూడో రౌండ్​కి రూ. లక్షా 15వేలు. ఇలా మొత్తం 8 రౌండ్లకు కలిపి రూ. 16 లక్షల 65 వేలు వచ్చాయి. ఎవరైతే పందెంలో పట్టుబడ్డారో వారే ఆ కోళ్లను కైవసం చేసుకోవడం గమనార్హం.

హైదరాబాద్​లో సీక్రెట్​గా కోడి పందేలు - పందెం రాయుళ్లకు పోలీసుల ఝలక్!

కోర్టు మెట్లెక్కిన పందెం కోడి - న్యాయమూర్తి ఏం చేశారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.