ETV Bharat / state

కార్మికులకు ప్రభుత్వ చీఫ్ విప్ సరకుల పంపిణీ - groceries to labor in warangal district

లాక్​డౌన్​ వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతోన్న పేదలకు, కరోనా వంటి ఆపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తోన్న కార్మికులకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నిత్యావసరాలు అందజేశారు.

telangana chief whip distributed groceries to labor in hanmakonda
కార్మికులకు ప్రభుత్వ చీఫ్ విప్ సరకుల పంపిణీ
author img

By

Published : May 17, 2020, 1:54 PM IST

వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండలో పేదలు, కార్మికులకు ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ వల్ల ఉపాధి లేక ఏ ఒక్కరు ఇబ్బంది పడకూదన్న సీఎం ఆదేశాల మేరకు సరకులు అందజేశామని తెలిపారు.

కరోనా రోజురోజుకు విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంట్లోనే ఉండాలన్నారు.

వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండలో పేదలు, కార్మికులకు ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ వల్ల ఉపాధి లేక ఏ ఒక్కరు ఇబ్బంది పడకూదన్న సీఎం ఆదేశాల మేరకు సరకులు అందజేశామని తెలిపారు.

కరోనా రోజురోజుకు విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంట్లోనే ఉండాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.