ETV Bharat / state

వేయి స్తంభాల గుడిలో శ్రావణమాస పూజలు

వేయి స్తంభాల గుడిలో శ్రావణమాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజులపాటు సాగే ఈ పూజలను వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

author img

By

Published : Aug 2, 2019, 5:16 PM IST

జ్యోతి వెలిగిస్తున్న ఎమ్మెల్యే

వరంగల్​లోని వేయి స్తంభాల ఆలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజులపాటు జరిగే పూజలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మహిళలు శ్రావణమాస పూజలను ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారని చెప్పారు. ఆలయ ఆవరణలో అర్చకులుతో కలిసి మొక్కలను నాటారు.

వేయి స్తంభాల గుడిలో శ్రావణమాస పూజలు

ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ

వరంగల్​లోని వేయి స్తంభాల ఆలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజులపాటు జరిగే పూజలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మహిళలు శ్రావణమాస పూజలను ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారని చెప్పారు. ఆలయ ఆవరణలో అర్చకులుతో కలిసి మొక్కలను నాటారు.

వేయి స్తంభాల గుడిలో శ్రావణమాస పూజలు

ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.