ETV Bharat / state

550 కిలోల పటిక పట్టివేత

కాజీపేటలో 550 కిలోల పటికను ఆర్పీఎఫ్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అజ్ని ప్యాసింజర్​ రైలులో పటిక రవాణా అవుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేశారు.

author img

By

Published : Jan 31, 2020, 9:17 AM IST

rpf police caught alum in kajipet
550 కిలోల పటిక పట్టివేత

వరంగల్​ పట్టణ జిల్లా కాజీపేటలో 55 వేల రూపాయల విలువ చేసే 550 కిలోల పటికను ఆర్పీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బల్లార్షా నుంచి కాజీపేట రైల్వే జంక్షన్​కు వస్తున్న అజ్ని ప్యాసింజర్ రైలులో పటిక రవాణా అవుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఈ పటికను గుడుంబా వంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పటికను తరలిస్తున్న వ్యక్తులు రైల్వే పోలీసులు వస్తున్న విషయాన్ని ముందుగానే గ్రహించి పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పటికను ఎక్సైజ్ అధికారులకు అప్పగించనున్నట్లు ఆర్పీఎఫ్ ఎస్ఐ వీరన్న తెలిపారు.

550 కిలోల పటిక పట్టివేత

ఇవీ చూడండి: చనిపోయింది కడుపు నొప్పితో కాదు...

వరంగల్​ పట్టణ జిల్లా కాజీపేటలో 55 వేల రూపాయల విలువ చేసే 550 కిలోల పటికను ఆర్పీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బల్లార్షా నుంచి కాజీపేట రైల్వే జంక్షన్​కు వస్తున్న అజ్ని ప్యాసింజర్ రైలులో పటిక రవాణా అవుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఈ పటికను గుడుంబా వంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. పటికను తరలిస్తున్న వ్యక్తులు రైల్వే పోలీసులు వస్తున్న విషయాన్ని ముందుగానే గ్రహించి పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పటికను ఎక్సైజ్ అధికారులకు అప్పగించనున్నట్లు ఆర్పీఎఫ్ ఎస్ఐ వీరన్న తెలిపారు.

550 కిలోల పటిక పట్టివేత

ఇవీ చూడండి: చనిపోయింది కడుపు నొప్పితో కాదు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.